ఊరట: ఎమ్మార్ విల్లాల రిజిస్ట్రేషన్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కాగా ఎమ్మార్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు విల్లాల కొనుగోలుదారులను సిబిఐ విచారించింది. ఎమ్మార్ కారణంగా ఎపిఐఐసి భారీగా నష్టపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్ విల్లాల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది. దీనిపై బాధితులు కోర్టుకెక్కారు.
More From
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications