ఊరట: ఎమ్మార్ విల్లాల రిజిస్ట్రేషన్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కాగా ఎమ్మార్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు విల్లాల కొనుగోలుదారులను సిబిఐ విచారించింది. ఎమ్మార్ కారణంగా ఎపిఐఐసి భారీగా నష్టపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్ విల్లాల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం జివో జారీ చేసింది. దీనిపై బాధితులు కోర్టుకెక్కారు.
Comments
English summary
High Court gave green signal to EMAAR villas registration today. Court dismissed government GO.
Story first published: Tuesday, March 13, 2012, 16:04 [IST]