లోకసభలో కళ్లు తిరిగి పడిపోయిన శరద్ పవార్

వృద్ధాప్యం, లో బిపి కారణంగానే శరద్ పవార్ కళ్లు తిరిగి పడిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం అతనిని ఆయన చాంబరులో విశ్రాంతి కల్పించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఆర్ఎంఎల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న వేధింపులపై చర్చ చేపట్టాలని విపక్షాలు రాజ్యసభలో పట్టుబట్టాయి. దాంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అత్యాచారాలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ తమిళ పార్టీలు తీవ్ర నిరశన తెలిపాయి. ఈ అంశాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తామని ప్రణబ్ ముఖర్జీ లోకసభలో ప్రకటించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications