లోకసభలో కళ్లు తిరిగి పడిపోయిన శరద్ పవార్

వృద్ధాప్యం, లో బిపి కారణంగానే శరద్ పవార్ కళ్లు తిరిగి పడిపోయినట్లు డాక్టర్లు స్పష్టం చేశారు. అనంతరం అతనిని ఆయన చాంబరులో విశ్రాంతి కల్పించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఆర్ఎంఎల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న వేధింపులపై చర్చ చేపట్టాలని విపక్షాలు రాజ్యసభలో పట్టుబట్టాయి. దాంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అత్యాచారాలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ తమిళ పార్టీలు తీవ్ర నిరశన తెలిపాయి. ఈ అంశాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్తామని ప్రణబ్ ముఖర్జీ లోకసభలో ప్రకటించారు.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications