సుప్రీంకోర్టు జడ్జిపైకి షూ విసిరిన మహిళ అరెస్టు

పార్వతి మురళిపై 2009లో సుప్రీంకోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. అరెస్టు చేసిన తర్వాత పార్వతిని ముంబై పోలీసులకు అప్పగించారు. బాస్ మ్యూజిక్ స్కూల్కు సంబంధించిన విషయంపై విచారణ జరుపుతుండగా మహిళలు 2009 మార్చి 20వ తేదీన జస్టిస్ అర్జిత్ పసాయత్పైకి పాదరక్షలు విసిరారు. ముగ్గురికి మూడు నెలల జైలు శిక్ష విధించారు. అయితే పార్వతి మురళి దేశం విడిచి పారిపోయింది. సోమవారం అరెస్టు చేసిన పార్వతిని తీహార్ జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications