ఎపికి మళ్లీ రైల్వే మంత్రి టోపీ, కిక్కురుమనని ఎంపీలు

కాగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి నష్టం జరుగితే ఊరుకునేది లేదని హెచ్చరించిన మన పార్లమెంటు సభ్యులు మంత్రి ప్రసంగం సాగుతున్నంత సేపు నోరెత్తక పోవడం విశేషం. కాగా బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపడంపై ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల తర్వాత చార్జీలు స్వల్పంగా పెరిగాయి. కాగా రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపారాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. బెంగాల్, కేరళ, తమిళనాడులకు అత్యధిక వరాలు కురిపించారన్నారు. రాష్ట్రాన్ని విస్మరించారన్నారు. చార్జీలు పెంచడం వల్ల పేదలపై భారం పడుతుందని అన్నారు.
రైలు ఎక్కడం కంటే దాని కింద పడటం మేలని ప్రయాణీకులు భావిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. రాష్ట్రానికి న్యాయం జరగలేదన్నారు. టిడిపి ఎంపీ నామా నాగేశ్వర రావు ఢిల్లీలో మాట్లాడుతూ.. బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. రైల్వేలో సంస్కరణలు తీసుకు రావాలన్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications