రైల్వే బడ్జెట్: ప్రయాణికులపై చార్జీల భారం

సరుకు రవాణా చార్జీలను కూడా పెంచారు. సరుకు రవాణా ఆదాయం 30 శాతం పెరుగుతుందని ఆయన అంచనా వేశారు. సరుకు రవాణా ఆదాయం 89,339 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. రూ.60,100 కోట్లతో దినేష్ త్రివేది రైల్వే బడ్జెట్ను ప్రతిపాదించారు. 12వ పంచవర్ష ప్రణాళికలో బడ్జెట్ రూ. 2.5 లక్షల కోట్లు ఉంటుందని ఆయన చెప్పారు. 2012లో రైల్వేలో లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైల్వే శాఖ ఆర్థిక చాలా క్లిష్టమైన పరిస్థితి ఉందని చెబుతూ ఆయన రైల్వే చార్జీల పెంపును ప్రకటించారు. ప్రయాణికుల చార్జీలను మొత్తంగా కిలోమీటరుకు 2 పైసల నుంచి 30 పైసల దాకా పెంచారు. సబర్బన్ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెంచారు.
More From
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications