ఛార్జీషీట్ దాఖలు చేయలేదు, బెయిల్ ఇవ్వండి: శ్రీలక్ష్మి
కేసుకు సంబంధించి ఇప్పటికే తన నుండి అవసరమైన సమాచారాన్ని సిబిఐ అధికారులు తీసుకున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే కేసుపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆమె తరఫు న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీలక్ష్మిని అరెస్టు చేసి అరవై రోజులు అయినప్పటికీ ఛార్జీషీట్ దాఖలు చేయనందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
Comments
srilaxmi gali janardhan reddy cbi probe supreme court hyderabad శ్రీలక్ష్మి గాలి జనార్ధన్ రెడ్డి సిబిఐ దర్యాఫ్తు సుప్రీం కోర్టు హైదరాబాద్
English summary
IAS officer Srilaxmi filed a bail application in the CBI special Court on wednesday.
Story first published: Thursday, March 15, 2012, 9:58 [IST]