పార్టీ క్రమశిక్షణకు ఎవరూ అతీతులు కారు: దీదీ

చార్జీల పెంపు విషయంలో దినేష్ త్రివేదీ తనను గానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ రాయ్ని గానీ సంప్రదించలేదని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ శానససభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన పార్టీ శానససభా పక్ష సమావేశంలో ఆమె ఆ విధంగా అన్నారు. రైల్వే చార్జీల పెంపు వల్ల ప్రజలపై భారం పడుతుందని ఆమె అన్నారు. రైల్వే చార్జీల పెంపును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు. మమత వైఖరిని పార్టీ సమర్థిస్తూ త్రివేదీని విమర్శించింది.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications