2012-13 ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ముఖ్యాంశాలు
-
2012-13
బడ్జెట్
మొత్తం
వ్యయం
అంచనా
రూ.14,19,925
కోట్లు
-
2012-13
ప్రణాళిక
వ్యయం
రూ.5,21,025
కోట్లు
-
ప్రణాళికేతర
వ్యయం
రూ.9,69,900
కోట్లు
-
2012-13
సంవత్సరానికి
ద్రవ్యలోటు
అంచనా
1,85,752
కోట్లుగా
అంచనా
-
పన్ను
వసూళ్లలో
రూ.32వేల
కోట్ల
తగ్గుదల
-
ద్రవ్య
లోటు
5.9
శాతం
-
2011-12
వృద్ధి
రేటు
6.9
శాతం
-
2011-12
ఆర్థిక
సంవత్సరంలో
జిడిపి
వృద్ధి
రేటు
నిరుత్సాహకరంగా
ఉంది
-
వృద్ధి
రేటు
తగ్గుదల
తీవ్ర
ప్రభావాన్ని
చూపుతోంది
-
ముడి
చమురు
ధరలపై
ప్రపంచ
పరిస్థితుల
ప్రభావాన్ని
అంగీకరించాలి
-
యూరప్
సంక్షోభం,
మధ్య
ప్రాచ్య
రాజకీయ
పరిస్థితుల
ప్రభావం
ఉంది
-
ప్రపంచ
ఆర్థిక
వ్యవస్థ
మందగమనంలో
ఉన్నా
భారత్
వేగంగా
వృద్ధి
చెందుతోంది
-
దేశీయ
అవసరాలు
తీర్చేందుకు
ప్రైవేటు
భాగస్వామ్యంపై
దృష్టి
-
వ్యవసాయం,
సేవల
రంగం
మెరుగ్గా
ఉన్నాయి
-
ఆర్థిక
పునరుజ్జీవనానికి
ఐదు
సూత్రాల
ప్రణాళిక
-
సంస్కరణలను
వేగవంతం
చేయాల్సిన
అవసరం
ఉంది
-
ప్రజా
జీవితంలో
అవినీతి,
నల్ల
ధనానికి
చోటు
లేకుండా
చేయాలి
-
2011లో
ద్రవ్యోల్భణం
సమస్య
అధికంగా
ఉంది
-
తయారీ
రంగం
పురోగతి
వైపు
ప్రయాణిస్తోంది
-
2011లో
ద్రవ్యోల్భణం
సమస్య
అధికంగా
ఉంది
-
ఆహార
ద్రవ్యోల్భణ
నియంత్రణలో
రాష్ట్రాల
సహకారం
గణనీయం
-
ఆసియా
దేశాలకు
ఎగుమతులు
33.3
శాతం
నుండి
55
శాతానికి
పెరిగాయి
-
ఎగుమతులు,
దిగుమతుల
మార్కెట్ల
విషయంలో
విజయం
సాధించాం
-
వ్యవసాయం,
అనుబంధ
రంగాలు
2.5
శాతం
వృద్ధి
సాధించే
అవకాశం
-
2012-13లో
వృద్ధి
శాతం
7.6గా
ఉంటుందని
అంచనా
-
సబ్సిడీలను
జిడిపిలో
2
శాతం
నుండి
1.7
శాతం
తగ్గిస్తాం
-
పారిశ్రామిక
వృద్ధి
తగ్గడం
వల్ల
ఆర్థిక
వృద్ధి
మందగించింది
-
ముడి
చమురు
కొనుగళ్లకు
గణనీయంగా
నిధులు
వ్యయం
-
ఆరు
నెలల్లో
కిరోసిన్,
ఎల్పిజి
సబ్సిడీ
నేరుగా
లబ్ధిదారులకు
అందించే
విధంగా
పైలట్
-
లబ్ధిదారులకు
నేరుగా
సబ్సిడీలు
అందించే
ప్రక్రియ
వేగవంతం
-
నందన్
నీలేకని
కమిటీ
సిఫార్సులను
పరిగణిస్తున్నాం
-
నిరుత్సాహకంగా
పారిశ్రామిక
ప్రగతి,
జిడిపి
27
శాతం
దిశగా
-
రానున్న
రోజుల్లో
ద్రవ్యోల్భణం
దిగొచ్చే
అవకాశం
-
ఎగుమతులకు
కొత్త
మార్కెట్ల
అన్వేషణ
ఫలించడం
సంక్షోభం
నుండి
కాపాడింది
-
తొలి
త్రైమాసికంలో
23
శాతం
పెరిగిన
ఎగుమతులు
-
ఎరువుల
సబ్సిడీల
రాయితీలు
చెల్లించేందుకు
కంప్యూటరీకరణ
-
గ్యాస్
పైలట్
ప్రాజెక్టు
మైసూరులో
నడుస్తోంది
-
ముడి
చమురు
ధర
భారీగా
పెరగడం
ప్రభావం
చూపింది
-
రానున్న
రెండేళ్లలో
ఆహార
భద్రత
బిల్లు
పూర్తిస్థాయిలో
అమలు
-
బడ్జెట్లో
భాగంగానే
ఎప్ఆర్బిఎం
చట్ట
సవరణలు
-
త్వరలో
ప్రత్యక్ష
పన్నుల
కోడ్
బిల్లు
-
ఇక
నుంచి
ఐపివో
ప్రక్రియ
సరళతరం
-
పది
కోట్లు
పైబడిన
ఐపివోల
విడుదల
ఇకపై
ఎలక్ట్రానిక్
ఫార్మట్
తప్పనిసరి
-
రిటైల్
రంగంలో
విదేశీ
ప్రత్యక్ష
పెట్టుబడులకు
ప్రయత్నాలు
కొనసాగుతున్నాయి
-
నాబార్డ్,
ఇతర
వ్యవసాయ
బ్యాంకులకు
రూ.15,888
కోట్లు
-
ప్రాంతీయ
గ్రామీణ
బ్యాంకుల్లో
నెఫ్ట్
పద్ధతి
విజయవంతం
-
పబ్లిక్
బ్యాంకుల
మూల
ధన
అవసరాలకు
ప్రత్యేక
సంస్థ
ఏర్పాటుకు
పరిశీలన
-
12వ
ప్రణాలికలో
పారిశ్రామిక
మౌలిక
వసతుల
కోసం
రూ.50
లక్షల
కోట్లు
-
ప్రభుత్వ
రంగ
సంస్థల్లో
51
శాతం
వాటా
కొనసాగింపు
-
గ్రామాల్లో
బ్యాంక్
కరస్పాండెట్ల
వ్యవస్థ
ఏర్పాటు
-
జాతీయ
రహదారుల
సంస్థకు
బాండ్ల
ద్వారా
10వేల
కోట్లు
సమకూరుస్తాం
-
మల్టీ
బ్రాండ్
రీటెయిలింగ్లో
51శాతం
ఎఫ్డిఐలకై
ఏకాభిప్రాయం
-
ఈ
సమావేశాల్లోనే
మైక్రో
ఫైనాన్స్
సంస్థల
నియంత్రణ
బిల్లు
-
ఈ
సమావేశాల్లోనే
జాతీయ
హౌసింగ్
బ్యాంక్
నియంత్రణ
బిల్లు
-
ఈ
సమావేశాల్లోనే
ప్రజా
రుణాల
నిర్వహణ
బిల్లు
-
కొత్తగా
రాజీవ్
గాంధీ
ఈక్విటీ
స్కీం,
రూ.50వేలు
ఆదాయ
పన్ను
రాయితీ
-
రక్షణ
రంగంలో
ప్రభుత్వ,
ప్రైవేట్
భాగస్వామ్య
ప్రాజెక్టులు
-
వెయ్యి
జనాభా
ఉన్న
పల్లెలకు
కూడా
స్వాభిమాన్
పథకం
-
విమానయాన
రంగంలోకి
విదేశి
పెట్టుబడులపై
పరిశీలన
-
ఢిల్లీ
-
ముంబయి
కారిడార్
నిర్మాణానికి
నిధులు
-
గుంటూరు,
ప్రకాశం
జిల్లాలో
చేనేత
సముదాయాలు
ఏర్పాటు
చేస్తాం
-
జాతీయ
రహదారుల
అభివృద్ధి
పథకంలో
8,800కి.మీ.
జాతీయ
రహదారులు
-
ప్రభుత్వ,
ప్రైవేటు
భాగస్వామ్యంలో
మౌలిక
రంగంలో
పెట్టుబడుల
సమీకరణ
-
ఆగస్టు
12
నుంచి
జిఎస్టి
అమలు
-
వచ్చే
ఐదేళ్లలో
యూరియా
ఉత్పత్తిలో
స్వావలంభన
-
రైతులకు
స్వల్పకాలిక
రుణాలకై
నాబార్డ్
ద్వారా
రూ.10వేల
కోట్లు
-
నీటి
పారుదల
రంగానికి
అన్ని
రకాల
కేటాయింపులు
పెంపు
-
వ్యవసాయ
రుణ
పరపతికి
రూ.5వేల
75వేల
కోట్లు
-
వ్యవసాయ
రంగానికి
కేటాయింపులు
పెంపు
-
రైతులకు
వడ్డీ
రాయితీలు
కొనసాగింపు
-
కిసాన్
క్రెడిట్
కార్డు
పథకం
సవరణ
-
కిసాన్
కార్డును
ఎటిఎం
కార్డులా
వినియోగించే
స్మార్ట్
కార్డులా
మార్పు
-
ఏఐడిపి
కార్యక్రమానికి
రూ.14వేల
కోట్లు
-
ఆధార్
వేదికగా
ఆహార
భద్రతకు
పటిష్ట
ఏర్పాట్లు
-
మధ్యాహ్న
భోజనానికి
రూ.11,930
కోట్లు
-
తాగునీరు,
పారిశుద్ధ్యంకు
రూ.14వేల
కోట్లు
-
ప్రధానమంత్రి
సడక్
యోజనకు
రూ.24వేల
కోట్లు
-
చేనేత
రుణ
మాఫీ
రూ.3,884
కోట్లు
-
చిన్న,
మధ్య
తరహా
పరిశ్రమల
కోసం
రూ.5వేల
కోట్లు
-
సకాలంలో
రుణాలు
చెల్లించిన
రైతులకు
అదనంగా
3
శాతం
రాయితీ
-
సర్వ
శిక్షా
అభియాన్కు
రూ.25,555
కోట్లు
-
జాతీయ
గ్రామీణ
ఆరోగ్య
మిషన్కు
రూ.20,822
కోట్లు
-
వెనుక
బడిన
ప్రాంతాల
అభివృద్ధికి
రూ.12,040
కోట్లు
-
నీటి
పారుదల
రంగం
బలోపేతానికి
రూ.300
కోట్లు
-
గతేడాదితో
పోలిస్తే
పోలీటే
కేసు
దేశం
మొత్తం
మీద
ఒక్కటి
నమోదు
కాలేదు
-
యువతకు
ఉద్యోగ
అవకాశాల
కోసం
రూ.1276
కోట్లతో
ప్రధాని
ఉపాధి
హామీ
-
గ్రామీణ
మహిళలకు
7శాతం
వడ్డీతో
రూ.3
లక్షల
వరకు
రుణాలు
-
బలహీన
వర్గాలకు
రూ.8,400
కోట్లు
-
ఆహార
శుద్ధి
రంగానికి
ఈ
ఏడాది
జాతీయ
మిషన్
-
ప్రతిభ
ప్రాతిపదికన
ఆశా
వర్కర్లకు
వేతనాలు
పెంపు
-
వితంతు
పించన్లు
రూ.200
నుంచి
రూ.300కు
పెంపు
-
కుటుంబ
లబ్ధి
పథకం
కింద
రూ.10వేల
నుండి
రూ.20వేలకు
పెంపు
-
ఆనంద్
రూరల్
మేనేజ్
మెంట్
సంస్థకు
25వేల
కోట్లు
-
కేరళ
వ్యవసాయ
విద్యాలయానికి
రూ.100
కోట్లు
-
వ్యవసాయ
రుణ
లక్ష్యం
రూ.5.75
లక్షల
కోట్లు
-
నేషనల్
స్కిల్
డెవలప్
మెంట్
కార్పోరేషన్
కు
రూ.1000
కోట్లు
-
రక్షణ
సర్వీసులకు
రూ.1,93,
407
కోట్లు
-
హైదరాబాద్
ఎన్జి
రంగా
వ్యవసాయ
వర్సిటీకి
రూ.వంద
కోట్ల
నిధి
-
సకాలంలో
రుణాలు
చెల్లించే
మహిళా
సంఘాలకు
4శాతం
వడ్డీ
-
నల్లధనంపై
శ్వేత
పత్రం
ఈ
సమావేశాల్లో
ప్రవేశపెడ్తాం
-
ఆదాయ
పన్ను
పరిమితి
రూ.2
లక్షలు
-
రూ.2
లక్షల
నండి
రూ.5
లక్షల
వరకు
పది
శాతం
పన్ను
-
రూ.5
లక్షల
నుండి
రూ.పది
లక్షల
వరకు
20
శాతం
పన్ను
-
ఎస్బి
ఖాతాలో
రూ.10వేల
ఖాతాపై
పన్ను
మినహాయింపు
-
రూ.10
లక్షలకు
పైగా
ఉంటే
30
శాతం
పన్ను
-
మహిళలకు,
వృద్ధులకు
గరిష్ఠ
మినహాయింపు
పరిమితి
రూ.2
లక్షలే
-
ప్రత్యక్ష
పన్నుల్లో
గతేడాది
రూ.4వేల
కోట్ల
లోటు
-
జిడిపిలో
45
శాతంగా
కేంద్ర
రుణభారం
-
పరిశ్రమలకు
పన్ను
మినహాయింపు
కోసం
టర్నోవర్
రూ.కోటికి
పెంపు
-
కార్పోరేట్
పన్నుల్లో
ఎలాంటి
మార్పులు
లేవు
-
సినీ
రంగానికి
సేవా
పన్ను
మినహాయింపు
-
రూ.2లక్షల
బంగారం
కొనుగోళ్లపై
తక్షణ
డిటిఎస్
-
సర్వీస్
ట్యాక్స్,
సెంట్రల్
ఎక్సైజ్లకు
కామన్
కోడ్
ప్రతిపాదన
-
సేవా
పన్ను
పరిమితుల్లో
నుండి
విద్యా,
వినోదం,
ప్రభుత్వ
సేవలు,
ప్రజా
రవాణాలకు
మినహాయింపు
-
సేవా
పన్నుల
నుండి
17
రంగాలకు
మినహాయింపు
-
లగ్జరీ
కార్ల
దిగుమతిపై
పన్ను
22
శాతం
నుండి
24
శాతానికి
పెంపు
-
పెద్ద
కార్లపై
27
శాతం
విలువ
ఆధారిత
పన్ను,
సుంకం
యథాతథం
-
వ్యవసాయేతర
వస్తువుల
దిగుమతులపై
కస్టమ్స్
సుంకంలో
మార్పు
లేదు
-
విమానాల
ఆధునికీకరణకై
విడి
భాగాలపై
దిగుమతి
సుంకం
మినహాయింపు
-
సాధారణ
ఎక్సైజ్
సుంకం
10
శాతం
నుండి
12
శాతానికి
పెంపు
-
సౌరవిద్యుత్
పరికరాల
దిగుమతిపై
కౌంటర్
వీలింగ్
సుంకం
రద్దు
-
ప్లాటినం
దిగుమతిపై
సుంకం
10
శాతం
పెంపు
-
బంగారం
దిగుమతిపై
సుంకం
5
శాతం
పెంపు
-
బ్రాండెడ్
వెండి
ఆభరణాలపై
ఎక్సైజ్
సుంకం
మినహాయింపు
-
రహదారి
నిర్మాణ
విడి
భాగాల
యంత్రాల
దిగుమతులపై
పూర్తి
సుంకం
మినహాయింపు
-
సైకిళ్లపై
30
శాతం
కస్టమ్స్
పెంపు
-
ఎల్సిడి,
ఎల్ఈడి
దిగుమతి
సుంకం
తగ్గింపు,
ధరలు
తగ్గే
అవకాశం
-
మూడేళ్లపాటు
ఎరువుల
పరిశ్రమ
ఉత్పాదక
సామాగ్రి
దిగుమతి
సుంకం
మినహాయింపు
-
థర్మల్
విద్యుత్
సంస్థలకు
రెండేళ్ల
పాటు
ఎక్సైజ్
సుంకం
మినహాయింపు
-
సహజవాయువు,
ఎల్ఎన్జి,
విద్యుదుత్పత్తికి
ఉపయోగించే
యూరేనియంకు
రెండేళ్ల
పాటు
సుంకం
మినహాయింపు