కాంగ్రెస్ ఎంపి రాజయ్యపై కేసు, అరెస్టు చేసే అవకాశం
కాగా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కూనీ చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెసు పార్టీ మోసం చేసిందన్నారు. ఆయన కొల్లాపూరులోని గరల్స్ హైస్కూలులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.
Comments
English summary
Warangal police booked case against Congress MP Rajaiah today.
Story first published: Sunday, March 18, 2012, 11:44 [IST]