పరిష్కరిస్తేనే: కొవూరులో ఓటింగ్ బహిష్కరించిన గ్రామం

కాగా నిజామాబాది జిల్లాలో ఉప ఎన్నికల్లో ఓ ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఈవిఎంలో ఓటు వేయడం తెలియని ఒక వృద్ధ మహిళా కాంగ్రెసు గుర్తుపై ఓటు వేసేందుకు సహకరించమని ప్రిసైండింగ్ అధికారిని కోరింది. అయితే ఆ అధికారి మాత్రం ఓటును టిఆర్ఎస్కు వేశారు. దాంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కాగా వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఓ కాంగ్రెసు నేత ఇంట్లో పోలీసులు రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. జఫర్గడ్లో టిడిపి నేత మనోజ్ రెడ్డిని బైండోవర్ కేసు కింద అరెస్టు చేశారు. నాగర్ కర్నూలులోని రాకొండలో టిడిపి, కాంగ్రెసు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలింగ్ కొద్ది సేపు నిలిచిపోయింది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications