మావోయిస్టుల చెరలో ఇద్దరు ఇటాలియన్ పర్యాటకులు

ప్రభుత్వం తీవ్రవాద వ్యతిరేక చర్యలకు పాల్పడడం మాని, వారితో చర్చలకు సిద్ధపడేవరకూ వారిని విడిచి పెట్టమని ఆ టేపులో పేర్కొన్నారు. ఆ విదేశీయులు ఆదివాసీ ప్రజలను అభ్యంతరకర రీతిలో ఫొటోలు తీస్తున్నారని వారు ఆరోపించారు. కాగా ఒడిశా ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.












Click it and Unblock the Notifications