వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజ్యసభలోనూ వీగిపోయింది, గట్టెక్కించిన ఎస్పీ, బిఎస్పీ
కాగా సోమవారం లోకసభలో ఎన్సిటిసిని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. యుపిఏ ప్రభుత్వం ఎన్సిటిసిని వ్యతిరేకిస్తూ బిజెపి నేత సుష్మా స్వరాజ్ లోకసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 227 రాగా అనుకూలంగా 141 ఓట్లు వచ్చాయి. లెఫ్ట్ పార్టీలు పెట్టిన తీర్మానం కూడా వీగిపోయింది. మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెసుఈ తీర్మానానికి గైర్హాజరయ్యాయి. లోకసభలో అవిశ్వాస తీర్మాన వీగిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు.
Comments
English summary
After winning its first battle in the Lok Sabha, the UPA government secured a victory in the Rajya Sabha on Tuesday on the issue of the fiercely contested NCTC.
Story first published: Tuesday, March 20, 2012, 15:04 [IST]