చిరంజీవివల్ల లాభం లేదని తెలిసింది: జగన్ వర్గం సబ్బం

కాగా కొవూరులో నల్లపురెడ్డి గెలిచిన సందర్భంగా గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో ఉన్న జగన్ కృష్ణాపురంలో కేక్ కట్ చేశారు. కడప జిల్లా పులివెందులలో పార్టీ కార్యకర్తలు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ విజయమ్మకు పూలబోకె ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. టపాసులు పేల్చారు. మిఠాయిలు పంచారు.
More From
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications