ఆదిలాబాద్లో తెరాస అభ్యర్థి జోగు రామన్న విజయం

తెలుగుదేశం పార్టీ తరఫున 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన జోగు రామన్న ఆ పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన జోగు రామన్న విజయం సాధించారు.












Click it and Unblock the Notifications