లోకసభలో సహకారానికి టి - కాంగ్రెసు ఎంపిలు నో

కాగా, తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణకు చెందిన మంత్రి సారయ్య హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభా సమావేశాలు ముగియగానే తెలంగాణపై అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన యువతకు విజ్ఞప్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు సమావేశమై తెలంగాణపై కార్యాచరణ రూపొందించుకునే అవకాశాలున్నాయి.
తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని తాము కూడా కోరుకుంటున్నట్లు రాయలసీమకు చెందిన మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరడానికి తాము ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు.
More From
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications