రాయల తెలంగాణకు సంతకాలు, త్వరగా తేల్చాలి: జెసి

ఉప ఎన్నికల అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం వల్లనే కాంగ్రెసు పార్టీ నష్ట పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికల కోసం అభ్యర్థులను సాధ్యమైనంత తొందరగా ప్రకటించాలని జెసి దివాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ క్యాడర్కు న్యాయం జరగడం లేదన్న దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. చిరంజీవి వర్గానికి అన్యాయం జరుగుతోందన్న ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని అన్నారు.












Click it and Unblock the Notifications