మ.నగర్లో బిజెపి విన్ చూసి కెసిఆర్ గుర్తించాలి: రేవంత్
మీరు చెప్పినట్లు ఇప్పుడు పార్టీని మూసి వేస్తారా అని అన్నారు. ఉప ఎన్నికల్లో తెరాసకు ఓట్లేయాలని కోరిన టిఆర్ఎస్ అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అక్కడ బిజెపి గెలిచిన తర్వాత వెంటనే తెలంగాణవాదమే గెలిచిందని కొత్తరాగం పాడారాన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ తెలంగాణ కోసం జెండాలు పక్కన పెట్టాలనే విషయాన్ని గుర్తించాలన్నారు. మ.నగర్ ప్రజలు అదే చెప్పారన్నారు. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేయాలన్నారు.
Comments
revanth reddy kodandaram telangana k chandrasekhar rao hyderabad రేవంత్ రెడ్డి కోదండరామ్ తెలంగాణ కె చంద్రశేఖర రావు హైదరాబాద్
English summary
TDP MLA Revanth Reddy suggested TRS chief K Chandrasekhar Rao on Telangana issue.
Story first published: Monday, March 26, 2012, 8:43 [IST]