వైయస్ టైమ్లోనూ అదే: పొంగులేటి, బాబుకు కౌంటర్

దర్యాఫ్తు సంస్థలపై బురదజల్లే కార్యక్రమాన్ని ఆయన మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోందని జగన్ విమర్శిస్తున్నారని, కానీ ఆయన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమయంలోనూ అదే జరిగిందన్నారు.
ఆయనకు అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.తమ పార్టీ జాతీయ పార్టీ అని, అందువల్లే రాష్ట్రంలోని పరిస్థితులను ఢిల్లీలో సమీక్షలు నిర్వహించడం సహజమేనన్నారు. ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారని ఎన్డీయే హయాంలో ఇక్కడి నుంచి రిమోట్ కంట్రోల్తో నియంత్రించింది బాబే అన్నారు.
More From
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications