రాహుల్ గాంధీయే చెప్పారు: జగన్ పార్టీ నేత గోనె ప్రకాశ్

వైయస్ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే చెప్పిన విషయాన్ని గోనె ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీ నుండి తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని బయటకు పంపించి తప్పు చేశామని ఏఐసిసి నేతలే అంగీకరిస్తున్నారని ఆయన చెప్పారు.
వచ్చే ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతో వైయస్ఆర్ను విమర్శిస్తే కాంగ్రెసు పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. వైయస్ వల్ల పదవులు పొందిన నేతలే ఇప్పుడు వాటిని కాపాడుకుంటూ ఆయననే విమర్శించే స్థాయికి దిగజారారన్నారు. ఉప ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఖాయమని గోనె జోస్యం చెప్పారు.
కాగా అంతకుముందు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే అర్హత, నైతిక విలువ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డికి గాని, కమలాపురం శాసనసభ్యుడు వీర శివా రెడ్డికి కానీ లేదని మండిపడ్డారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications