ఆరుషి కేసు: నూపుర్ తల్వార్ వారంట్ పొడగింపు

నూపుర్ తల్వార్పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేయాలని సిబిఐ కోర్టును కోరింది. ఇది వరకు జారీ చేసిన వారంట్ గడువు ముగిసిపోవడంతో మరో వారంట్ జారీ చేయాలని కోర్టు కోరింది. బుధవారంతో గత వారంట్ గడువు ముగిసింది. సుప్రీంకోర్టు ముందు బెయిల్ దరఖాస్తు పెండింగులో ఉన్నందున అరెస్టు వారంట్ జారీ చేయకూడదని నూపుర్ తల్వార్ తరఫు న్యాయవాది కోరారు. విచారణను కోర్టు 30వ తేదీకి వాయిదా వేసింది.
పద్నాలుగేళ్ల ఆరుషి 2008 మార్చి 16వ తేదీన హత్యకు గురైంది. గొంతు కోసి ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన ఢిల్లీ శివారులోని నోయిడాలో గల తల్వార్ నివాసంలో జరిగింది. ఆరుషి హత్యకు గురైన మర్నాడు ఇంటి పనిమనిషి హేమరాజ్ శవం టెర్రాస్పై కనిపించింది.
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆరుషి తండ్రి రాజేష్ తల్వార్పై హత్యా నేరం మోపారు. అతన్ని అరెస్టు కూడా చేశారు. సిబిఐ కోర్టు కేసు దర్యాప్తు చేయడానికి ముందే రాజేష్ తల్వార్ను పోలీసులు అరెస్టు చేశారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications