ఆంధ్ర వర్సిటీ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల కేసు

మెటీరియాలజీ, ఓసియనోగ్రఫీ విభాగానికి చెందిన ఓ ప్రొఫెసర్ వారం క్రితం అట్మాస్ఫియరిక్ సైన్సైస్కు చెందిన ఓ విద్యార్థినిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. ప్రొఫెసర్ తన లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి తెచ్చాడని అంతకు ముందు ఓ విద్యార్థిని అధికారులకు ఫిర్యాదు చేసింది.
అయితే, తనకు ఇంత వరకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ వీరయ్య చెప్పారు. టీచింగ్ ఫ్యాకల్టీపై గతంలో కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
ఎంసిఐ నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేట్ కళాశాలలకు అనుబంధతను ప్రసాదించడంలో నిబంధనలను ఉల్లంఘించారని సిబిఐ తన చార్జిషీటులో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలకు చెందిన నలుగురు టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యుల పేర్లను చేర్చింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications