రాజీనామా, జగన్ పార్టీలోకి ఎమ్మెల్యే రంగారావు

కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గం నుంచి రంగారావు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. మంత్రి పదవిని ఆశించారు. అయితే బొత్స కుటుంబ హవా నేపథ్యంలో రంగారావుకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.దీనితో అసంతృప్తితో ఉన్న రంగారావు కొద్ది రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు.
రంగారావు ఇటీవల హైదరాబాదు వచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. వైయస్ జగన్ సిబిఐ విచారణకు హాజరైన నేపథ్యంలో వైయస్ విజయమ్మతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సాయంత్రం వైయస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాను జగన్కు సంఘీభావం తెలియజేయడానికి మాత్రమే వచ్చానని ఆయన అప్పట్లో చెప్పారు.
అంతకు ముందు కాంగ్రెసు ఏలూరు శానససభ్యుడు ఆళ్లనాని వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయనకు కాంగ్రెసు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆళ్ల నాని ఆ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. కాగా, విజయనగరం జిల్లా నుంచి మరో ఇద్దరు శాసనసభ్యులు కాంగ్రెసు నుంచి వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications