విద్యార్థినిపై యాసిడ్ దాడి, మృతి: స్పందించిన సిఎం

వెంటనే తలుపులు తట్టిన వారు కల్యాణిపై యాసిడ్ పోసి పరారయ్యారు. ఈ సంఘటనలో కల్యాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. అనిత మృతితో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.
అమ్మాయిపై యాసిడ్ దాడి ఘటనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బిక్కనూరు మండలం అంటంపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళుతున్న కారును కామారెడ్డి నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ ఢీకొట్టింది. మృతులు మహారాష్ట్రకు చెందిన వారుగా భావిస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనపర్తిపాడు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications