భార్య మార్కులతో భర్త ఉద్యోగం: రట్టు చేసిన సతీమణి

అతడి భార్య లత ఇచ్చిన సమాచారంతో సాఫ్టువేర్ సంస్థలో ఉన్నతోద్యోగిగా పని చేస్తున్న నందన్ అనే ముప్పై మూడేళ్ల వ్యక్తిని చంద్రలేఔట్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. తన ఇంటర్, బికాం మార్కుల జాబితాల్లో పేర్లు మార్చుకొని పలు బహుళజాతి సంస్థల్ని మోసగించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
పిహెచ్పి సంస్థలో 2005 నుండి 2008 వరకు, అమికార్ప్ సంస్థలో 2008 నుంచి 2011 వరకు పని చేసిన నందన్ ప్రస్తుతం ఐబిఎంలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఏడాదికి రూ.24 లక్షల వేతనాన్ని పొందుతున్నాడు. ఇతడు పాలిటెక్నిక్ డిప్లోమా ఫెయిల్ అయ్యాడని పోలీసులు గుర్తించారు. భర్త వేధిస్తుండటంతోనే భార్య పోలీసులకు సమాచారం అందించిందని తెలుస్తోంది.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications