ఓట్ల లెక్కింపు ప్రారంభం: ప్రణబ్ ఇంటి వద్ద కోలాహలం

గెలిచిన అభ్యర్థి ఈ నెల 25న 4వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రణబ్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆయన ఇంటి వద్ద ఆదివారం ఉదయం నుండి కోలాహలం కనిపిస్తోంది. భారీగా నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలి వస్తున్నారు. ప్రణబ్ కూడా తన గెలుపు ఖాయమనుకుంటున్నారు. ఆయన మెజార్టీ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాధారణంగా అందరూ రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ప్రణబ్ మాత్రం పార్లమెంటు సెంట్రల్ హాలులో ప్రమాణం చేయాలని భావిస్తున్నారు. ప్రణబ్కు దాదాపు డెబ్బై శాతం ఓట్లు వస్తాయని భావిస్తున్నారు. మరోవైపు పిఏ సంగ్మా తన ఓటమి ఖాయమని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఇంటి వద్ద ఎలాంటి హంగామా కనిపించడం లేదు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications