మలేషియాలో తెలుగు తేజం: ధాతుక్ అవార్డు

మలేషియా జాతీయుడైన డాక్టర్ అచ్చయ కుమార్ రావు మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడిగా 2006లో ఎన్నికయ్యారు. గత ఆరేళ్లుగా మలేషియాలో నివసిస్తున్న తెలుగువారిని ఆయన సంఘటిత పరిచి, వారిలో తెలుగు భాషా సంస్కృతుల పట్ల అవగాహనను, చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
డాక్టర్ అచ్చయ్య కుమార్ రావు 1961 డిసెంబర్ 27వ తేదీన మలేషియాలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. స్త్రీ సంబంధం వ్యాధుల నిపుణుడిగా పేరు గడించారు.
డాక్టర్ అచ్చయ్య కుమార్ నిరుపమాన సేవలకు గుర్తింపుగా లభించిన మలేషియా ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన అవార్డు ధాతుక్ లభించడం పట్ల మలేషియాలోని ఐదు లక్షల మంది తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని, రాష్ట్రంలోని తెలుగు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications