క్రికెట్ అనుకుంటున్నారు:కిరణ్పై విద్యాసాగరరావు సెటైర్

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కేంద్రం భద్రతపై హామీ ఇవ్వలేక పోతుందని విద్యాసాగర రావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆపాల్సింది బల్క్ ఎస్సెమ్మెస్లు కాదని.. బంగ్లాదేశ్ చొరబాటుదారులను అన్నారు. రాజ్యాంగంలో లేని విషయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చెబుతూ మోసం చేస్తున్నాయని విమర్శించారు. సరిహద్దు ప్రాంతాల నుండి దేశంలోకి చొరబడుతున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోనంత కాలం జాతి సమగ్రతను కాపాడటం అసంభవమని అన్నారు.
అస్సాం అల్లర్లను అదుపు చేయడంలో, అక్కడి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించడంలో కేంద్రం విఫలమైందన్నారు. ప్రస్తుతం మన దేశంలో 12వేల మందికి పైగా అక్రమ చొరబాటుదారులు ఉన్నారన్నారు. చొరబాటుదారులు దేశంలోకి రాకుండా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే అస్సాం వంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications