వైఎస్ మాట వింటే జగన్లా జైళ్లో ఉండేవాన్ని: మాగంటి

మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పిన పనులన్నీ చేసి ఉంటే చంచల్గూడ జైలులో చిప్పకూడు తినవలసి వచ్చేదని అన్నారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్థనపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కోనడానికి కారణం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి కుంభకోణాలేనని ఆరోపించారు.
అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి మంత్రులను పావులుగా వాడుకున్నారని విమర్శించారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు లబ్ధి చేకూర్చే విధంగా డబ్బుల మూటలు ఇవ్వనందు వలన తనను మంత్రివర్గం నుంచి బయటికి పంపారని ఆరోపించారు. అదే తనకు వరమైందని, అలా కాక వైయస్ చెప్పిన పనులన్నీ చేసి ఉంటే తన పరిస్థితి వేరే విధంగా ఉండేదన్నారు.
More From
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications