కాంగ్రెసు ఎంపి బొత్స ఝాన్సీ ఇంట్లో ఎసి చోరీ

బొత్స ఝాన్సీ నివాసంలో మంగళవారం ఈ చోరీ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. దొంగతనం కేసు నమోదైంది. బొత్స ఝాన్సీ ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం లోకసభ నియోజకవర్గం నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
స్ప్లిట్ ఎయిర్ కండీషనర్ అవుట్డోర్ యూనిట్ దొంగతనం జరిగిందని బొత్స ఝాన్సీ పర్సనల్ అసిస్టెంట్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భవనానికి 24 గంటల భద్రత కల్పించాలని బొత్స ఝాన్సీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కోరారు.
బొత్స ఝాన్సీ భర్త బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఆయన తరుచూ ఢిల్లీకి వస్తుంటారు కూడా.
More From
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications