కోర్టుకు హాజరుకాలేను: ధర్మాన, హాజరైన విజయసాయి

మంత్రి అభ్యర్థనను సిబిఐ కోర్టు అంగీకరించింది. జగన్ ఆస్తుల కేసులోనే సిబిఐ కోర్టు ఎదుట విజయ సాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రకాష్, చంద్రమౌళి, విజయలక్ష్మి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్లు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. క్విడ్ ప్రో కేసుల్లో చంచల్గూడ జైలులో ఉన్న వారిని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారిస్తుంది.
ఎమ్మార్ కేసులో..
ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్, శ్రవణ్ గుప్తా, విజయ రాఘవలు సిబిఐ కోర్టులో హాజరయ్యారు.
ఓఎంసి కేసులో...
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి వ్యక్తిగత సహాయకుడు అలీ ఖాన్ను సిబిఐ అధికారులు మంగళవారం ఉదయం తమ కస్టడీకి తీసుకున్నారు. చంచల్గూడ జైలులో ఉన్న అలీని ఉదయం అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి తరలించారు. నేటి నుండి 16వ తారీఖు వరకు అలీని న్యాయస్థానం సిబిఐ కస్టడీకి అప్పగించింది.
-
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications