జగన్ ఒక్కడే చేస్తాడు: సంకినేని, విజయమ్మతో జలగం

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ పథకాల అమలు జగన్ వల్లే సాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెసు కుమ్మక్కై జగన్ను జైలులో పెట్టించారని ఆరోపించారు. పార్టీలు మారిన వారికే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని నిప్పులు చెరిగారు. బాబు అవకాశవాద రాజకీయాలు నచ్చకనే తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యానని తెలిపారు.
తాను నవంబర్ 11న పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో సూర్యాపేటలో ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, సీనియర్ రాజకీయనేత జలగం వెంకట్రావు కూడా విజయమ్మను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను నవంబర్ 19వ తేదిన ఖమ్మంలో విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
More From
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications