నెహ్రూ విగ్రహానికి మద్యం సీసా: పక్కనే వైయస్ విగ్రహం

ఆదివారం ఉదయం పది గంటల వరకు దీనిని ఎవరూ చూడలేదు. ఆ తర్వాత స్థానికులు దీనిని గమనించి, పోలీసులకు సమాచారమందించారు. పరిస్థితి అదుపు తప్పకూడదన్న ఉద్దేశ్యంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. నెహ్రూ విగ్రహానికి ఉన్న మద్యం సీసాను తొలగించారు.
ఈ విగ్రహానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉంది. దీంతో తాగిన వారు ఎవరో మద్యం మైకంలో నెహ్రూ విగ్రహానికి దీనిని తగిలించి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరు ఇలా చేశారో తెలుసుకుంటామని వారు చెప్పారు. నెహ్రూ విగ్రహానికి మద్యం సీసాను తగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం పక్కనే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంది. దానికి ఏమీ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నెహ్రూ విగ్రహంపై ఇలా దుశ్చర్యకు దిగడంతో అందరూ దానిని ఖండిస్తున్నారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications