వేధింపులతో విద్యార్థి సూసైడ్: రైలు ఢీకొని ఇద్దరు మృతి

అప్పటి నుండి ఆకతాయిలు తమ వేధింపులను ఎక్కువ చేశారు. దాంతో మనస్తాపం చెందిన హారిక ఆత్మహత్య చేసుకుంది. వారి వేధింపుల వల్లనే తాను ఆత్మహత్య చేసుకున్నానని తన సూసైడ్ లేఖలో పేర్కొంది. అమ్మాయి తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయిని ఫోన్లోనూ బెదిరించేవారని వారు చెబుతున్నారు. ఈమెను వేధించిన ఆకతాయిపై ఇతర కేసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
రైలు ఢీకొని తల్లీ కూతుళ్లు మృతి
వరంగల్ జిల్లాలో రైలు ఢీకొని తల్లీ కూతురు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. కూతురు అనిత మెడలోని బంగారు గొలుసును ఓ దొంగ ఎత్తుకు పోయాడు. దాని గురించి తల్లి ప్రమీల, కూతురు అనిత పట్టాలపై వెతుకుతుండగా గూడ్స్ రైలు వారిని ఢీకొంది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
More From
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications