వన్ నేషన్ వన్ ఇండియా:రూ.కోటి తీసుకున్న గంగూలీ!

సాయికుమార్ చేపట్టిన వన్ కార్డ్ - వన్ నేషన్ పథకానికి గంగూలీ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. వన్ కార్డ్ బిజినెస్ మోడల్ గురించి గంగూలీ ఆలోచించారా అనేది కూడా అనుమానంగానే ఉందనే వార్తలు వచ్చాయి. మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ కుంభకోణం సూత్రదారి సాయి కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్. అతని బ్యాంకుల పనితీరు గురించి పూర్తిగా తెలుసునని అనుకోవడానికే వీలుంది. కవరింగ్ లేఖ సాయంతో నిధులను మళ్లించడానికి అవకాశం ఉందని గుర్తించిన అతను తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేశాడని అంటున్నారు.
మొత్తం 165 సంస్థలను స్థాపించడంతో పాటు వన్ కార్డ్ - వన్ నే,షన్ పేరుతో క్రెడిట్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు అన్నంటినీ ఒకే కార్డులో ఇస్తామని చెబుతూ పెద్ద యెత్తున ప్రచారం చేపట్టాడు. దీని ప్రచారానికే అతను మైనారిటీ కార్పోరేషన్ నుంచి కొల్లగొట్టిన ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని వార్తలు వచ్చాయి. తద్వారా బ్యాంకుల నుంచి వంద కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవాలని కూడా అతను వ్యూహం రచించాడని మీడియా కథనాల సారాంశం.
వన్ కార్డు వన్ నేషన్ విధానాన్ని కనీసం 300 కోట్ల రూపాయలకు విక్రయించాలని కూడా ఎత్తు వేశాడట. ఆ రకంగా వచ్చిన డబ్బుల నుంచి ఎఫ్డిల ద్వారా కొల్లగొట్టిన 55 కోట్ల రూపాయలు చెల్లించేసి, మిగతా డబ్బుతో వ్యాపారాలు చేయాలని సాయికుమార్ అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. వన్ కార్డు వన్ నేషన్ డాట్ కామ్ పేరుతో ఓ వెబ్సైట్ కూడా ఏర్పాటైంది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications