విజయమ్మకు ఉమ ప్రశ్న: జగన్పార్టీతో భేటీపై ఎమ్మెల్యే

నల్గొండ జిల్లాకు ఎవరు ఎంత మేలు చేశారో విజయమ్మ తెలుసుకోవాలని సూచించారు. జిల్లా రైతులకు తెలుగుదేశం పార్టీ హయాంలో మోటార్లతో నీటిని సరఫరా చేశామన్నారు. నిత్యం విశ్వసనీయత అంటున్న విజయమ్మకు ఆ పదం అర్థం ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. విశ్వసనీయతకు అర్థం తెలుసుకొని మాట్లాడాలన్నారు.
కడప జిల్లా, నల్గొండ జిల్లాలో రిమ్స్కు ఒకేరోజు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో శంకుస్థాపన జరిగిందని, కడప జిల్లా రిమ్స్ పూర్తయినప్పటికీ ఇక్కడి రిమ్మస్ ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. నల్గొండ జిల్లాకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి న్యాయం జరిగిందన్నారు.
భేటీ లేదు.. చందర రావు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను తన తనయుడు కలిశారనడంలో ఎలాంటి వాస్తవం లేదని కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు వేరుగా అన్నారు. తమను అభాసుపాలు చేసేందుకే ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. కొందరు ప్రలోభాలకు లొంగి పార్టీలు మారుతున్నారని విమర్శించారు. కాని తాను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటానని చెప్పారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications