భారతి సవాల్కు పెదవి విప్పట్లేదేం: టిడిపికి జూపూడి

వారు చేసిన ఆరోపణలు నిజమే అయితే జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి చేసిన సవాలుకు పెదవి విప్పాలన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారంలో దిట్టలు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశ్యం తప్ప ప్రజా సమస్యలపై ఏమాత్రం లేదన్నారు. అదే ఉంటే రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదన్నారు.
చంద్రబాబు పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సరికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ బయటపడతారన్నారు. అందుకే చంద్రబాబు కాలు నొప్పి, నడుం నొప్పి అని సాకులు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు మోపుతున్నారని విమర్శించారు.
కర్నూలు జిల్లా కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే తమకు వచ్చే నష్టమేమీ లేదని వైయస్సార్ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. 2014లో తమ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications