భారతి సవాల్కు పెదవి విప్పట్లేదేం: టిడిపికి జూపూడి

వారు చేసిన ఆరోపణలు నిజమే అయితే జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి చేసిన సవాలుకు పెదవి విప్పాలన్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు గోబెల్స్ ప్రచారంలో దిట్టలు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశ్యం తప్ప ప్రజా సమస్యలపై ఏమాత్రం లేదన్నారు. అదే ఉంటే రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదన్నారు.
చంద్రబాబు పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సరికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ బయటపడతారన్నారు. అందుకే చంద్రబాబు కాలు నొప్పి, నడుం నొప్పి అని సాకులు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు మోపుతున్నారని విమర్శించారు.
కర్నూలు జిల్లా కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే తమకు వచ్చే నష్టమేమీ లేదని వైయస్సార్ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. 2014లో తమ పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications