శాంతిభద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు: కిరణ్ రెడ్డి

రైతులకు ఎంత చేసినా తక్కువే అని నమ్మే ప్రభుత్వం తమది అన్నారు. ఆయిల్ ఫాం రైతులకు వ్యాట్ రద్దు చేస్తున్నట్లు చెప్పారు. యాంత్రీకరణ ద్వారా రైతులకు 50 శాతం రాయితీ ఇస్తున్నామని, 32 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతులకు ఆదుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. దేశంలో కేవలం మన దేశంలోనే పది శాతం రైతులు పంట రుణాలను మన రాష్ట్రంలోనే పొందుతున్నారన్నారు.
మెరుగైన పాలన అందిస్తామన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్లను ఆదర్శంగా తీసుకొని పని చేస్తామన్నారు. ఆక్వా రంగానికి 468 కోట్ల రూపాయల రుణాలు రద్దు చేసినట్లు చెప్పారు. సాగు రైతుకు ఏటా రూ.2వేల కోట్ల రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు.
వచ్చే రెండేళ్లలో పదహారువేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీపడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రగతికి శాంతిభద్రతల పరిరక్షణ చాలా ప్రధానమన్నారు. విద్యుత్ రంగంలో సమస్యలున్నా ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు.
ప్రస్తుతం రోజుకు 286 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా 225 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేస్తున్నామన్నారు. కొరతను అధిగమించడానికి అందుబాటులో ఉన్న మొత్తం విద్యుత్ను కొనుగోలు చేస్తున్నామన్నారు. 2013 డిసెంబర్ నాటికి దక్షిణ గ్రిడ్ పూర్తి చేస్తామన్నారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications