ఓయు మళ్లీ ఉద్రిక్తం: టిజివిపి విద్యార్థులపై టియర్ గ్యాస్

వీరిని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఖచ్చితంగా వెళ్తామని పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి ఓయుకు బయలుదేరి వెళ్లారు.
తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలంగాణవాదులు నల్ల జెండాలతో రాష్ట్రావతరణ దినోత్సవాలకు నిరసన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి తెలంగాణ భవనంలో నల్ల జెండాను, పార్టీ జెండాను ఎగర వేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణకు న్యాయం జరగాలంటే ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందేనన్నారు. టిడిపి, కాంగ్రెసులు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నాయన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇస్తుందా లేదా స్పష్టంగా తెలియజేయాలన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications