నీలం ఎఫెక్ట్: భారీ వర్షాలు, మరో 24 గంటలు ఇలాగే

పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గురువారం కురిసిన వర్షాలతో రాష్ట్రంలో ఆరుగురు, తమిళనాడులో పదకొండు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. లక్షళ ఎకరాల పంట నీట మునిగింది. నీలం తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్లకు కొంతమేర నష్టం కలిగించినా ఎక్కువ లాభమే కలిగించింది.
నీలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రబీ సాగుకు ఊపిరి పోసింది. అయితే శ్రీలంకలో మాత్రం దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఏరియాలో, రాయలసీమ ప్రాంతంలో నీలం కారణంగా హెవీ వర్షాలు కురుస్తున్నాయి. నీలం కారణంగా శ్రీలంకలో ఆరుగురు మృతి చెందగా, 70,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
More From
-
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్లో సందడి !! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..!












Click it and Unblock the Notifications