నీలం ఎఫెక్ట్: భారీ వర్షాలు, మరో 24 గంటలు ఇలాగే

పలు జిల్లాల్లో జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గురువారం కురిసిన వర్షాలతో రాష్ట్రంలో ఆరుగురు, తమిళనాడులో పదకొండు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. లక్షళ ఎకరాల పంట నీట మునిగింది. నీలం తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్లకు కొంతమేర నష్టం కలిగించినా ఎక్కువ లాభమే కలిగించింది.
నీలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రబీ సాగుకు ఊపిరి పోసింది. అయితే శ్రీలంకలో మాత్రం దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్లోని కోస్టల్ ఏరియాలో, రాయలసీమ ప్రాంతంలో నీలం కారణంగా హెవీ వర్షాలు కురుస్తున్నాయి. నీలం కారణంగా శ్రీలంకలో ఆరుగురు మృతి చెందగా, 70,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.












Click it and Unblock the Notifications