అండగా ఉంటాం: విజయమ్మ, ఏరియల్ సర్వేకు కిరణ్

బివి రాజు పాఠశాలలో బాధితులను ఆమె కలుసుకొని వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించిన వియమ్మ వారికి అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.10వేలు నష్టపరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులతో పాటు కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రూ.రెండు వేల కోట్లతో గోదావరిని ఆధునీకరణ చేయాలని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి భావించారని కానీ, మూడేళ్లుగా ఆ దిశలో ఎలాంటి చర్యలు కనిపించడం లేదన్నారు. అందువల్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. బాధితులను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడమేమిటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
మరోవైపు వాతావరణం అనుకూలించక పోవడంతో రెండు గంటలు శంషాబాద్ విమానాశ్రయంలో నిరీక్షించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత హెలికాప్టర్లో విజయవాడకు చేరుకున్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తుఫాను బాధిత ప్రాంతాల్లో ఎరియల్ సర్వే చేస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications