ఏకగ్రీవ ఎన్నిక: 'డింపుల్ ఇంటికి నోటీసులు అంటించండి'

నోటీసులు ఆమెకు నేరుగా ఇచ్చేందుకు అధికారులు భయపడిన పక్షంలో ఇంటికి అంటించాలని సూచించింది. గత జూన్ నెలలో జరిగిన కన్నౌజ్ పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలలో డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఓటర్ పార్టీ ఇంటర్నేషనల్కు చెందిన ప్రభాత్ కుమార్ పాండే అనే వ్యక్తి సదరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తాను భావించానని, తాను నామినేషన్ వేయకుండా సమాజ్ వాది పార్టీకి చెందిన వారు కొందరు అడ్డగించారని ఆయన ఆరోపించారు.
తనను కిడ్నాప్ కూడా చేశారని అందువల్లే, తాను నామినేషన్ వేయలేక పోయానని, దీంతో డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు వివరణ కోరుతూ డింపుల్కు పలుమార్లు నోటీసులు పంపించింది. దీనిపై ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో విచారణ ఈ నెల 22వ తేదికి వాయిదా పడింది.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications