జగన్ వైపు మజ్లిస్: ఎపిపై సోనియా దృష్టి, ఢిల్లీకి సిఎం?

దీంతో వాయలార్ రవి తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీకి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చించేందుకే సోనియా గాంధీ వాయలార్ను వెంటనే పిలిపించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అధిష్టానం పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. మజ్లిస్ మద్దతు ఉపసంహరణ విషయమై కిరణ్తో చర్చించనుంది.
ఎందుకు మద్దతు ఉపసంహరించుకుంది? రాజకీయా కారణాలా లేక మరేదైనా ఉందా? వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారా? తదితర అంశాలపై కిరణ్ నుండి సమాచారం తీసుకోనుందని తెలుస్తోంది. ఇప్పటికే చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ రాజకీయ కారణాలతోనే మజ్లిస్ తన మద్దతు ఉపసంహరించుకుందని ఆరోపించారు.
కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు మజ్లిస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడాన్ని తప్పు పడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి బద్ద వ్యతిరేకిగా ముద్రపడిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కూడా మజ్లిస్ ఉపసంహరణతో ప్రభుత్వానికి ఇబ్బంది లేదని చెప్పారు. పలువురు నేతలు మజ్లిస్ మద్దతు ఉపసంహరణ వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని ఇప్పటికే అధిష్టానానికి చేరవేసినట్లుగా తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications