కిరణ్, బొత్స అసమర్థులు: సోనియాకు కేంద్రమంత్రి లేఖ

బొత్సను కూడా అసమర్థ నేతగా పేర్కొంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనను లిక్కర్ డాన్, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా అంటూ పేర్కొన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కిరణ్ను, పిసిసి చీఫ్గా బొత్సను వెంటనే తప్పించాలని ఆయన తన లేఖలో సోనియాకు సూచించినట్లుగా తెలుస్తోంది.
వారిని తొలగిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలపడుతుందని లేదంటే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారని సమాచారం. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారి స్థానంలో పగ్గాలను ఇతరులకు అప్పగించాలని సూచించారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే నాయకత్వ మార్పులపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో కిషోర్ చంద్ర దేవ్ లేఖ కలకలం రేపుతోంది.
అయితే ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్లకు వ్యతిరేకంగా తాను ఎలాంటి లేఖ రాయలేదని కిషోర్ చంద్రదేవ్ చెబుతున్నారు.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications