పేరెంట్స్ అప్పు తీర్చలేదని కొడుకును కొట్టి చంపాడు!

మూడు నెలలైనా తల్లిదండ్రులు అప్పు తీర్చలేదని వారి కుమారుడిని పనిలో తీవ్రంగా వేధించేవాడు. చిత్రహింసలు పెట్టాడు. రాత్రి కూడా సరిగా పని చేయలేదని సాకు చెప్పి బాలుడిని దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్దకు తీసుకు వెళ్లి తింటుండగా గొంతులో చికెన్ ముక్క విరిగిపోయిందని చెప్పి వారికి అప్పగించి వెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు సోమవారం ఉదయం మృతి చెందాడు.
తల్లిదండ్రులు గమనించగా బాలుడిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. కొట్టారని భావించిన తల్లిదండ్రులు మురళి పైన పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మురళి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆక్సిజన్ సిలిండర్ల డిసిఎం బోల్తా
హైదరాబాదులోని మెట్టుగూడ వద్ద ఈ రోజు ఉదయం ఆక్సిజన్ సిలిండర్లను తీసుకు వెళ్తున్న ఓ డిసిఎం బోల్తా పడింది. సిలిండర్లు రోడ్డుపై పడిపోయాయి. సిలిండర్ల నుండి ఆక్సిజన్ లీక్ అవుతోంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సిబ్బంది వాహనాన్ని తప్పించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications