పేరెంట్స్ అప్పు తీర్చలేదని కొడుకును కొట్టి చంపాడు!

మూడు నెలలైనా తల్లిదండ్రులు అప్పు తీర్చలేదని వారి కుమారుడిని పనిలో తీవ్రంగా వేధించేవాడు. చిత్రహింసలు పెట్టాడు. రాత్రి కూడా సరిగా పని చేయలేదని సాకు చెప్పి బాలుడిని దారుణంగా కొట్టాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల వద్దకు తీసుకు వెళ్లి తింటుండగా గొంతులో చికెన్ ముక్క విరిగిపోయిందని చెప్పి వారికి అప్పగించి వెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ బాలుడు సోమవారం ఉదయం మృతి చెందాడు.
తల్లిదండ్రులు గమనించగా బాలుడిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. కొట్టారని భావించిన తల్లిదండ్రులు మురళి పైన పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. మురళి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆక్సిజన్ సిలిండర్ల డిసిఎం బోల్తా
హైదరాబాదులోని మెట్టుగూడ వద్ద ఈ రోజు ఉదయం ఆక్సిజన్ సిలిండర్లను తీసుకు వెళ్తున్న ఓ డిసిఎం బోల్తా పడింది. సిలిండర్లు రోడ్డుపై పడిపోయాయి. సిలిండర్ల నుండి ఆక్సిజన్ లీక్ అవుతోంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సిబ్బంది వాహనాన్ని తప్పించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications