టెక్కీ నీలిమది ఆత్మహత్యనే, తేల్చేసిన నిపుణులు

గత జూలై 31వ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఇన్పోసిస్ కార్యాలయ భవనంపై నుంచి పడి నీలిమ మరణించిన విషయం తెలిసిందే. భర్త సురేష్ రెడ్డికి మెయిల్ పంపిన కొద్ది సేపటికే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో మెయిల్ను విశ్లేషించిన పోలీసులు భర్త తీరుతో మనస్తాపానికి గురై నీలిమ ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించారు. ఆమె తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం సేకరించరాు.
వారు ఎవరి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేయకపోవడం, వైద్య నివేదికలు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించడంతో కేసును మూసేయాలని పోలీసులు అనుకుంటున్నారు. మాదాపూర్ ఎసిపి అనుమతి తీసుకుని శేరిలింగంపల్లి తహసీల్దార్కు నివేదిక అందజేస్తామని, ఒకటి రెండు నెలల్లో కేసును మూసేసే అవకాశం ఉందని చెప్పారు.
నీలిమ మృతిపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాత్రి పూట ఇన్పోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లిందనే విషయం కూడా వివాదంగా మారింది. పలు కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications