టెక్కీ నీలిమది ఆత్మహత్యనే, తేల్చేసిన నిపుణులు

గత జూలై 31వ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో గచ్చిబౌలిలోని ఇన్పోసిస్ కార్యాలయ భవనంపై నుంచి పడి నీలిమ మరణించిన విషయం తెలిసిందే. భర్త సురేష్ రెడ్డికి మెయిల్ పంపిన కొద్ది సేపటికే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో మెయిల్ను విశ్లేషించిన పోలీసులు భర్త తీరుతో మనస్తాపానికి గురై నీలిమ ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించారు. ఆమె తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం సేకరించరాు.
వారు ఎవరి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేయకపోవడం, వైద్య నివేదికలు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించడంతో కేసును మూసేయాలని పోలీసులు అనుకుంటున్నారు. మాదాపూర్ ఎసిపి అనుమతి తీసుకుని శేరిలింగంపల్లి తహసీల్దార్కు నివేదిక అందజేస్తామని, ఒకటి రెండు నెలల్లో కేసును మూసేసే అవకాశం ఉందని చెప్పారు.
నీలిమ మృతిపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాత్రి పూట ఇన్పోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లిందనే విషయం కూడా వివాదంగా మారింది. పలు కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications