అయ్యప్పమాల వేశా.. బెయిలివ్వండి: మోపిదేవి పిటిషన్

తాను పందొమ్మిదేళ్లుగా అయ్యప్ప మాలను యధావిధిగా వేస్తున్నానని, అలాగే ఈసారి వేశానని, శబరికి వెళతానని అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24వ తేది నుండి వచ్చే నెల 2వ తేది వరకు తనకు అనుమతివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆరుగురు మంత్రులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో మోపిదేవి కూడా ఒకరు. ఈయనను వాన్పిక్కు సంబంధించిన కేసులో సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఈయన పలుమార్లు బెయిల్ కోసం సిబిఐ కోర్టులో, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. కానీ ఆయనకు పలుమార్లు చుక్కెదురయింది.
వాన్పిక్కు సంబంధించిన కేసులోనే మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయనపై ఆరోపణలు రావడంతో అతను మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనను విచారణనకు అనుమతించాల్సిందిగా సిబిఐ ప్రభుత్వాన్ని కోరింది. మంత్రివర్గం అందుకు నిరాకరించింది. ఈ ఫైలు ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ వద్ద ఉంది. ఆయన ధర్మానను ప్రాసిక్యూషన్కు అనుమతిస్తారా లేదా అనే ప్రశ్న ఇటు ధర్మానను, మిగిలిన మంత్రులను తొలుస్తోంది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications