ఉరేసుకుని టెక్కీ ఆత్మహత్య, మాజీ ప్రేయసిపై కేసు

ప్రవీణ్ మాజీ ప్రియురాలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ప్రవీణ్ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణపై ఆమె మీద, ఆమె ఫ్రెండ్ మీద పోలీసులు కేసు పెట్టారు. గిర్హె ఫ్లాట్లో రెండు సూసైడ్ నోట్స్ దొరికాయని, దాని ఆధారంగా ఇద్దరిపై కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. తన ఆత్మహత్యకు తన గర్ల్ ఫ్రెండ్, ఆమె ఫ్రెండ్ కారణమని గిర్హే తన సూసైడ్ నోట్లో రాశాడు.
మహిళా టెక్కీ, గిర్హే కొంత కాలం సంబంధం కొనసాగించారు. కొన్ని నెలల తర్వాత ఆమె సంబంధం తెంపుకుంది. నగరం వదిలేసి వెళ్లిపోవాలని, లేదంటే తనను తన మాజీ ప్రేయసి, ఆమె ఫ్రెండ్ తనను చంపుతామని బెదిరించారని గిర్హే తన సూసైడ్ నోట్లో రాశాడు. వీరంతా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒత్తిడి తట్టుకోలేక గిర్హే ఆత్మహత్య చేసుకున్నాడు.
సతారా అంత్యక్రియలు చేసిన తర్వాత గిర్హే సోదరుడు ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రమాదవశాత్తు జరిగిన మృతి కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications