గవర్నర్ కాంగ్రెసు ఏజెంట్: గాలి, ధర్మాన ఫైల్పైనా..

ధర్మాన రాజీనామా చేసి ఇంతకాలమైనా ఆ ఫైల్ను ఇంతవరకు చూడలేదని గవర్నర్ అనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అవినీతిపరుల్ని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్ నరసింహన్ వెంటనే భర్త్రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వాన్పిక్ సంస్థకు భూములు కట్టబెట్టినట్లు స్పష్టమైనా ధర్మానను విచారించేందుకు సిబిఐకి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదని ముద్దు కృష్ణనాయుడు ప్రశ్నించారు.ధర్మానను సిబిఐ విచారించవద్దని కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని వెంటనే రద్దు చేయాలని గాలి డిమాండ్ చేశారు.
కన్నెధార భూములతో పాటు ధర్మానపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అయినా ప్రభుత్వం ఆయనను వెనకేసుకువస్తుందని ఆయన దుయ్యబట్టారు. అలాగే 26 వివాదాస్పద జీవోలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు మంత్రులపై కూడా చర్యలు తీసుకోవాలని గాలి డిమాండ్ చేశారు.
More From
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications