నాటు బాంబులు, రాళ్లు విసురుకున్న కాంగ్రెస్ వర్గాలు

ఈ రోజు కూడా కాంగ్రెసు పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. గ్రామం నుండి ఇరువర్గాల వారు పరారయ్యారు.
ఐదిళ్లలో చోరీ
హైదరాబాదులోని హయత్నగర్లోని బృందావనం కాలనీలో ఐదిళ్లలో దొంగతనం జరిగింది. గురువారం రాత్రి కాలనీలో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడిన దొంగలు నగదు, నగలను దోచుకొని వెళ్లారు. శుక్రవారం ఉదయం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇంజాపూర్లో దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. ఓ వృద్దురాలి ఇంట్లోకి చొరబడి ఆమెను హత్య చేసి 15 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.
-
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications