చెప్పేది చెయ్యమన్నమంత్రి: ఎన్టీఆర్ చెప్పారన్న స్వామి

ఆధునిక సామాజిక విప్లవకారుడు స్వామి వివేకానందుడి విగ్రహాలను పార్లమెంట్, అసెంబ్లీ ఆవరణలో పెట్టాలన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ముఖ ద్వారాల్లో వివేకానంద విగ్రహాలను పెడితే మన నేతలు వారిని చూసి స్ఫూర్తి పొందుతారన్నారు. వివేకానంద స్వామి జాతి గొప్పదనాన్ని ఖండాంతరాల్లో చాటి చెప్పారన్నారు. మనకు మార్గదర్శనం చేసిన వారిని మర్చిపోవద్దన్నారు. భారత్ పూర్వ వైభవం పుణికి పుచ్చుకుంటుందని చెప్పారు.
స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన యువజన సమ్మేళనంలో మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎదుటి వారికి చెప్పె విషయమేదైనా ముందుగా మనం ఆచరించి చెబితే దాని ప్రభావం ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాంటి మహానీయులు ఉద్భోరించారని చెప్పారు.
అయితే రాజకీయ నాయకులు ప్రజలకు చెప్పేది ఆచరించరని, తాము ఆచరించే విషయాలను బయటికి చెప్పరని అన్నారు. కాగా ఈ కార్యక్రమాలలో రామకృష్ణ మఠం ప్రతినిధి శితికంఠానంద స్వామి, విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవ రెడ్డి, నందికొట్కూరు, పాణ్యం శాసనసభ్యులు లబ్బి వెంకటస్వామి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కలెక్టర్ సి.సుదర్శన్ రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications